Friday, September 20, 2024

AP | ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన..

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అహర్నిశలు శ్రమించి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన చంద్రబాబు ఇక ఉత్తరాంధ్రకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.

విశాఖపట్నం, ఏలేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో తిరిగి ఎల్లుండి నందివాడ, కొల్లేరుల్లో తిరిగి బాధితులను పరామర్శిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement