Friday, September 20, 2024

AP | తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్య చేశారు. తిరుపతి లడ్డూను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని… నాసిరకం వస్తువులను వాడడమే కాకుండా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని అన్నారు. ఈ విషయం తెలిసి ఆందోళనకు గురయ్యానని వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొచ్చి లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement