Friday, October 4, 2024

Welcoming – సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. “తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆదేశించిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ” అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement