Saturday, September 14, 2024

Nandyala : మహిళ దారుణ హత్య…

నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 6 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతినగర్ లో దారుణం చోటు చేసుకొంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శాలి బీ అనే మహిళను దారుణంగా హత్య చేశారు. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరు హత్య తీశారు.. ఆ హ‌త్య‌కు కారణాలేంట‌నే వివరాలను సేకరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement