Sunday, September 8, 2024

Breaking News – లాకప్ డెత్ లేక ఆత్మహత్య! పోలీస్ స్టేష‌న్ లో నిందితుడు మృతి..

ఉమ్మడి కర్నూలు జిల్లా (మిడుతూరు) – ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో కీలక మలుపు సంభ‌వించింది.. ఈ కేసులో అనుమానితుడైన వ్య‌క్తి మిడుతూరు పోలీస్ స్టేషన్లో లో మ‌ర‌ణించాడు.. కేసు విచారణలో భాగంగా ఇతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. విచారణలో ఉండగా స్టేషన్లో మ‌ర‌ణించాడు.. ప్ర‌స్తుతం ఈ కేసును అన‌మానాస్ప‌ద మృతిగా న‌మోదు చేసి విచారిస్తున్నారు.. అయితే అత‌డిది లాకప్ డెత్! లేక ఆత్మహత్య! అన్నది తేలాల్సి ఉంది. మృతదేహంను పోస్ట్ మార్ట‌మ్ కోసం నంద్యాల ఆసుపత్రికి త‌ర‌లించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement