Thursday, October 3, 2024

Anakapalli | మైనర్ బాలిక గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాది…

అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెంలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని(14)పై సురేష్ అనే యువకుడు అఘాయిత్యానికి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాగా, నిందితుడు ఘటనా స్థలంలో కత్తిని వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ హత్యకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement