Friday, October 18, 2024

Bapatla – వేట‌పాలెంలో విషాదం – స‌ముద్రంలో న‌లుగురు మత్స్య‌కారులు గ‌ల్లంతు

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లి ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు గల్లంతయ్యారు. నలుగురు ఈత కోసం సముద్రంలోకి వెళ్లగా ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి. నాలుగో మృతదేహం కోసం మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్‌కు వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement