Friday, October 18, 2024

AP | టీడీపీ కార్యాల‌యంపై దాడి… విచార‌ణ‌కు హాజ‌రైన స‌జ్జ‌ల

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో 120వ నిందితుడుగా సజ్జల ఉన్నారు. ఆయన వెంట న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, బ్రహ్మారెడ్డి ఉన్నారు. అయితే పొన్నవోలును పోలీసులు పీఎస్ లోకి అనుమతించలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement