Friday, September 6, 2024

AP – టిడిపి కార్యాల‌యం ధ్వంసం కేసులో వైసిపి నేత‌ల‌కు హైకోర్టులో ఊర‌ట‌…


విజయవాడ: ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలకు ఊరట లభించింది. టిడిపి కార్యాల‌యం ధ్వంసం కేసులో తమపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ, వైఎస్సార్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ లు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.. దీనిపై నేడు విచార‌ణ జ‌రిగింది.. అయితే ఈ కేసు విచార‌ణ‌కు 16వ తేది వ‌ర‌కు వాయిదా వేస్తూ అప్ప‌టి వ‌ర‌కు వారిపై లాంటిచర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు పోలీసుల‌ను ఆదేశించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement