Thursday, September 12, 2024

AP | 8మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. వివారాలివే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేర‌కు శ‌నివారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • కాకినాడ సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా,
  • పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా శ్రీ వాస్తవ,
  • కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా విద్యాధరి,
  • చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా వి.అభిషేక్,
  • అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా శివనారాయణ
  • ఏటిపాక‌ సబ్ కలెక్టర్‌గా అపూర్వ భారత్, ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు,
  • పాడేరు సబ్ కలెక్టర్‌‌గా ప్రఖార్ జైన్, ఐటీడీఏ పీఓగా అదనపు భాద్యతలు,
  • మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌‌గా తేజ్ భరత్.
Advertisement

తాజా వార్తలు

Advertisement