Monday, October 21, 2024

AP – తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే ..

అమరావతి: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాదు, ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ను ప్రకటించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటన విడుదలచేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement