Saturday, June 29, 2024

AP – రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు .. ముగ్గురి స‌భ్యుల ప్రమాణస్వీకారం…

ఏపీ శాసనసభ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ముందుగా నిన్న ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌ని జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావుతో ప్రొటెం స్పీకర్ నేడు ప్రమాణం చేయించారు. దీంతో ప్రొటెం స్పీక‌ర్ కార్య‌క్ర‌మాలు ముగిశాయి.. ఏక గ్రీవంగా ఎన్నికైన అయ్య‌న్న పాత్రుడు స్పీక‌ర్ గా బాద్య‌త‌లు చేప‌ట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement