Saturday, July 6, 2024

AP | గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా..

ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదావేసింది. పాలనాపరమైన కారణాల వల్ల పరీక్ష వాయిదావేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించాల్సి ఉండ‌గా…. తాజాగా వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement