తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్ ఆర్ఐ కళాజ్యోతి, సబార్డినేట్ రాజశేఖర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు ఇద్దరు తహసిల్దార్లకు డిప్యూటీ తహసీల్దార్ లు ఎ.కుమారి, ఎ.సత్య దేవి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement