Thursday, July 4, 2024

AP – మద్దూరు గ్రామంలో దారుణ హత్య

పాణ్యం (ప్రభా న్యూస్): మండల పరిధిలోని మద్దూరు గ్రామం వ్యక్తి హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన షేక్ పెద్ద దస్తగిరి (51 ) అదే గ్రామానికి చెందిన వడ్డే ఆంజనేయులు అతి కిరాతకంగా నరికి చంపడంతో కలకలం రేపింది.

ఈ హత్యకు మూడు నెలల క్రితం జరిగిన పాత కక్షలే కారణం అంటున్నారు పోలీసులు. .దుండగుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.మృతునికి భార్య కుమార్తె,కుమారుడు ఉన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement