Friday, September 20, 2024

AP – హ‌స్తిన‌లో నారా లోకేష్

రెండు రోజులు అక్క‌డే
ఎన్డీఎ నేత‌ల‌తో చ‌ర్చ‌లు
కేంద్ర మంత్రులను క‌లిసే అవకాశం

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు.. ఈ ప‌ర్య‌ట‌న‌లో. సాయంత్రం పలువురు ఎన్డీయే కీలక నేతలను కలవనున్నారు. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. పలు రాజకీయ అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఢిల్లీ నుంచి తిరిగి అమరావతికి రానున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement