Monday, October 21, 2024

జూన్ 4 తర్వాత ఏ రోజు నుంచైనా సమ్మె

తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్‌ 4 తర్వాత ఏ రోజు నుంచైనా సమ్మె నిర్వహిస్తామని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. ఒప్పంద, పొరుగు సేవల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెలోకి వెళ్తామంటూ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు సమ్మె నోటీసు ఇచ్చింది. ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సుబ్బారావు, కె.ఉమామహేశ్వరరావు ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement