Saturday, September 21, 2024

AP | శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం..

నంద్యాల బ్యూరో, (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో (మంగళవారం) మరోసారి చిరుత పులి సంచారంతో భక్తులు భయాందోళన చెందారు. శ్రీశైలం ప్రాంతంలో నీలం సంజీవరెడ్డి భవనం దిగువ గేట్ వద్ద పులి సంచరించింది. రాత్రి సమయంలో గేటు వద్ద పులికను పట్టడంతో భక్తులు భయాందోళన చెందారు.

అక్కడున్నటువంటి భక్తులు కేకలు వేయటంతో చిరుత పులి అడవిలోకి పారిపోయింది. ప్రజల ప్రముత్తంగా ఉండాలని అటీవి శాఖ అధికారులు దేవస్థానం అధికారులు ప్రజలను కోరుకుంటున్నారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు బోను ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement