Friday, September 6, 2024

AP – వైసిపికి మ‌రో షాక్…పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రోశ‌య్య పార్టీకి బై బై

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – పొన్నూరు – వైసిపికి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది.. ఆ పార్టీకి చెందిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంక‌ట రోశ‌య్య పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఆయ‌న నేడు విలేక‌రుల‌తో మాట్లాడుతూ, తాను పార్టీ ప్రాథమిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాన‌ని, ఆ లేఖ‌ను పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కు పంపిన‌ట్లు తెలిపారు.. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశాన‌ని,అయితే త‌న‌కు త‌గిన అవ‌కాశాలు పార్టీలు ల‌భించ‌లేద‌ని వాపోయారు.. ఈ నేప‌థ్యంలోనే తాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement