Wednesday, September 18, 2024

AP High Court – జ‌గ‌న్ కు ప్ర‌తిప‌క్ష హోదా… విచార‌ణ మూడు వారాలు వాయిదా


హోదా కోసం హైకోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్
నేడు విచార‌ణ‌.. స్పీక‌ర్, అసెంబ్లీ కార్య‌ద‌ర్శ‌కి నోటీసులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – వైసీపీ అధినేత జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరుతూ ఎపి హైకోర్టు తలుపుతట్టారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది. రూల్ పొజిషన్ వివరాలు తన ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మరో మూడు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement