Sunday, September 8, 2024

AP : ఓటు వేసిన ఎపి గవర్నర్ …

విజయవాడలోని రైల్వే కల్యాణమండపం పోలింగ్‌ కేంద్రంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ఎపి ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, విజయనగరంలో తెదేపా నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, రాజమహేంద్రవరం వీఎల్‌ పురంలో భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఓటు వేశారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోడూరులో మంత్రి కాకాని గోవర్ధన్, బుర్రిపాలెంలో తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ , బాలకృష్ణ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement