Saturday, September 28, 2024

AP | ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును క‌లిసిన వందల మంది ప్రజలు, కార్యకర్తలు వినతిపత్రాలు అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement