గుంటూరు జిల్లా తాడేపల్లి(మ) పెనుమాకలోని ST కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి CM చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. పాముల నాయక్కు వృద్ధాప్య పెన్షన్, భార్యకు CRDA పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/07/IMG-20240701-WA0012-960x1024.jpg)
వాళ్లు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా.. కేటాయిస్తానని సిఎం హామీ ఇచ్చారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/07/IMG-20240701-WA0008-682x1024.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/07/IMG-20240701-WA0013-770x1024.jpg)