Saturday, September 14, 2024

AP – అక్షయపాత్ర సరికొత్త రికార్డు … ఒకే రోజు మూడు లక్షల మందికి ఆహారం పంపణి

విజయవాడ : ఏపీలో మంగళగిరిలో అక్షయ పాత్ర రికార్డు సరికొత్త సృష్టించింది. ఒకేరోజు 3లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3లక్షల భోజనం.ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. అక్షయపాత్ర సర్వీసులో ఇదే రికార్డు అని సంస్థలో పనిచేసే వారు అంటున్నారు. నే . కాగా, దీనిలో 1.70 లక్షల ఆహార ప్యాకెట్స్ అయ్యే వ్యయాన్ని దివిస్ భర్తిస్తుందని ఆ సంస్థ ఎండి మురళీ కృష్ణ వెల్లడించారు.. ఈ పంపిణీ అయిదు రోజుల పాటు సాగుతుందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement