Monday, September 16, 2024

AP | వైసీపీ ఎంపీల రాజీనామాకు ఆమోదం

రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు తమ లేఖలను సమర్పించారు. కాగా, వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. వీరిద్దరి రాజీనామాతో ఏపీలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement