Wednesday, September 18, 2024

AP – మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిలో ఎసిబి సోదాలు

విజయవాడ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం 15 బృందాలు ఇబ్రహీం పట్నం లో ఉన్న నివాసంలో , అతని కార్యాలయం లో దాడి చేశాయి. ఏసీబీ ఆగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో సోదాలు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement