Monday, September 16, 2024

Andhra Pradesh – శ్వేత ప‌త్రాలు విడుద‌ల అసెంబ్లీలోనే..

ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – ఎపిలో నేడు విడుద‌ల చేయాల్సిన శాంతి భద్రతల శ్వేత‌ప్ర‌తాన్ని నిలిపివేశారు. ఇక పై శ్వేత ప‌త్రాల‌ను అసెంబ్లీలోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఎపి ప్ర‌భుత్వ ప్ర‌క‌టించింది.. ఈ అసెంబ్లీ స‌మావేశాల‌లో ఆర్థిక, ఎక్సైజ్ శాఖపై శ్వేత పత్రాలను విడుద‌ల చేయ‌నున్నారు…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement