Tuesday, September 17, 2024

Andhra Pradesh – రూ.120 కోట్ల విరాళం ఇచ్చిన‌ ఎపి ఎన్జీవో ఉద్యోగులు

విజ‌య‌వాడ – వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ విరాళం ప్ర‌క‌టించింది.. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ఏకంగా రూ .120 కోట్లు అంద‌జేసింది.. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లో ఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఎన్జీవో జాక్ ప్ర‌తినిధులు క‌ల‌సి నేడు చెక్ ను అంద‌జేశారు.. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఎన్జీవో ఉద్యోగుల‌ను, అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌ను అభినందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement