Sunday, September 8, 2024

Andhra Pradesh – వినుకొండలో రేపు జగన్‌ పర్యటన…

ఆంధ్ర‌ప్రభ స్మార్ట్ – అమ‌రావ‌తి – మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ శుక్రవారం వినుకొండలో పర్యటించనున్నారు. టీడీపీ కార్యకర్త చేతిలో దారుణహత్యకు గురైన వైయస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించ‌నున్నారు. వారికి పార్టీ త‌రుపున భ‌రోసా ఇవ్వ‌నున్నారు.. కాగా,నిన్న వినుకొండ‌లో ర‌షిద్ హ‌త్య‌కు గురయ్యాడు.. ఈ హ‌త్య టిడిపి ప‌నే నంటూ వైసిపి ఆరోపిస్తుండ‌గా, అత‌డిని హ‌త్య చేసింది మీ పార్టీ కార్య‌క‌ర్తేనంటూ టిడిపి కౌంట‌ర్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement