Wednesday, September 18, 2024

పెనుగొండ జిల్లా సాధనకు పోస్ట్ కార్డు ఉద్యమం..

పెనుగొండ జిల్లా సాధన అఖిల పక్ష కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెనుగొండ‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డు తో వినతి పత్రం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పెనుగొండ అ టు బెంగళూరు హైవే కి పుట్టపర్తి ఎయిర్పోర్ట్ వాటితో పాటు హిందూపూర్ పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉం దని కనుక పెనుగొండ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించి పోస్ట్ కార్డుల‌ ద్వారా ముఖ్యమంత్రికి విన‌తి పంపాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ మూర్తి ఇ కిరణ్ వెంకటేశులు ముత్యాల అప్ప దండోరా రామంజి శంకర్ రెడ్డి సవతమ్మ చిన్న వెంకట్ రాముడు ఓబులేసు రామలింగారెడ్డి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement