Sunday, September 15, 2024

Breaking: విషాదం.. చేపలవేటకు వెళ్లి బాలుడు గల్లంతు

చేపలవేటకు వెళ్లి బాలుడు గల్లంతైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో చోటుచేసుకుంది. తాతతో కలిసి రిక్షా కాలనీ వాగులో బాలుడు చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. గల్లంతైన బాలుడు నిఖిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement