Thursday, September 19, 2024

AP | ఐసెట్‌ రెండవ విడత కౌన్సెలింగ్‌…. 20 వేల సీట్లు భర్తీ

అమరావతి, ఆంధ్రప్రభ: ఐసెట్‌ రెండవ విడత కౌన్సెలంగ్‌లో 20,009 సీట్లు భర్తీ చేసినట్లు ఐసెట్‌ కన్వీనర్‌ పి. ఉమా మహేశ్వరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండవ విడత కౌన్సెలింగ్‌కు 23, 737 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 20, 862 మంది ఆన్‌లైన్‌ వెబ్‌ అప్షన్‌లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితర ప్రక్రియల అనంతరం 20, 009 సీట్లను భర్తీ చేసినట్లు ఉమా మహేశ్వరి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement