40వేలు డిమాండ్ చేయ‌డంతో..

భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్ర‌ప్ర‌భ : మణుగూరు పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్ ఓ కేసు విష‌యంలో 40వేల రూపాయలు డిమాండ్ చేయ‌డంతో శుక్ర‌వారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఈ సంఘ‌ట‌న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది. ప్రస్తుతం స్టేషన్ లో విచారణ చేస్తున్నట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.

Leave a Reply