ముంబై : దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం 10గ్రాముల బంగారం ధర రూ.1,01,800 ఉండగా, బుధవారం నాటికి రూ.2,480 తగ్గి రూ.99,320కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.98,733 ఉండగా, బుధవారం నాటికి రూ.83 తగ్గి రూ.98,650కు చేరుకుంది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.99,320గా ఉంది. కిలో వెండి ధర రూ.98,650గా ఉంది. అలాగే విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.99,320గా ఉంది. కిలో వెండి ధర రూ.98,650గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.99,320గా ఉంది. కిలో వెండి ధర రూ.98,650గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.99,320గా ఉంది. కిలో వెండి ధర రూ.98,650గా ఉంది. అయితే ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,835లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,015లు, 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.7,376లుగా ఉంది.