కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి

ఆఫ్రికా దేశం కెన్యాలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 21 మంది చనియారు. 30 మంది గల్లంతయ్యారని వార్తలు వస్తున్నాయి. దక్షిణ కెన్యా ప్రాంతంలోని మారాక్ వెట్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువలనే కొండచరియలు విరిగిపడ్డాయని దేశ అంతర్గత వ్యవహారా మంత్రి తెలియచేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు కానీ.. ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.

Leave a Reply