Friday, April 26, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న పొన్నాల

రఘునాథపల్లి : నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య రఘునాథపల్లి మండలకేంద్రంలోని హైస్కూల్లో ఓటు వేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలషాపూర్ స్వగ్రామం కావడంతో పొన్నాల లక్ష్మయ్య అక్క‌డ‌ తన ఓటును వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement